JNTU 11th Convocation | Governor Tamilisai Participate

preview_player
Показать описание
విద్యార్థులు నిత్యం ఏదో ఒక కొత్త విషయం నేర్చకుంటూ ఉండాలని గవర్నర్ తమిళి సై పిలుపునిచ్చారు. కూకట్ పల్లిలోని జేఎన్ టియూ విశ్వవిద్యాలయంలో జరిగిన 11వ స్నాతకోత్సవం కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం ఛాన్స్ లర్ గా ఉత్తీర్ణులైన విద్యార్థులకు, పీహెచ్ డీలు పూర్తి చేసిన వారికి పట్టాలు, గోల్డ్ మెడల్స్ అందజేశారు. గవర్నర్ చదుకునే రోజుల్లో కొన్ని సంఘటనలను విద్యార్థులతో పంచుకున్నారు. డబ్బు, ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తపడాలని గవర్నర్ విద్యార్థులకు సూచించారు. కేవలం డిగ్రీతో ఆపకుండా.... రీసెర్చ్ స్టడీస్ పై విద్యార్థులు దృష్టి సారించాలన్నారు..
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
------------------------------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
-------------------------------------------------------------------------------------------------------
Рекомендации по теме