CM Jagan Phirangipuram Public Meeting Visuals | AP Volunteer Awards 2024 | Guntur @SakshiTVLIVE

preview_player
Показать описание
CM Jagan Phirangipuram Public Meeting Visuals | AP Volunteer Awards 2024 | Guntur @SakshiTVLIVE

#APCMYSJaganLive #CMJaganPublicMeetingLive #APVolunteerAwards2024 #APVolunteerAppreciationProgram #CMJaganatPhirangipuram #Phirangipuram #SakshiTVLive #SakshiLive

Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.

-----*****-----

For the latest news & updates: Subscribe :
--
Рекомендации по теме
Комментарии
Автор

"ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ
5 నుంచి 75 శాతం పెంచడం ఈ తుగ్లక్ పాలన లో పన్నుల సంస్కరణ అట"

Bhanu-uvde
Автор

Jagananna paper chudakunda erojaina speech echara😂😂😂😂😂

RAM-ywxl
Автор

Enti 6000 salary ke devudu😂😂 errihooka

bitraramakrishna
Автор

"""ఆంధ్రా లో మధ్యం బాటిల్ భూమ్ భూమ్ అంటూ తూలుతూ జగన్ వైపు వెకిలిగా నవ్వుతుంది.
నీకు దమ్ముందా జగన్ అంటూ మత్తుగా మీసం మెలేస్తుంది."""

Nikhil-wn
Автор

100 గ్రూప్ 1 ఉద్యోగాలు
పోనీ లే ఎవరో 500 ఇచ్చారు అని ఫీల్ అవుతున్నారు కదా ( ఆంధ్ర ప్రదేశ్ లో2022 లో 160 మందికి 2023 లో 111 మందికి గ్రూప్ 1 పోస్ట్ లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2024 లో మళ్ళీ 81 పోస్ట్ లు )

500 గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తే ప్రభుత్వం మీద పడే భారం

జీతం నెలకు మొదట్లో వచ్చేది ఎంత అంటే 60000

అంటే ఒకరికి సంవత్సరానికి అయ్యే ఖర్చు 720000



సంవత్సరానికి పడే భారం కేవలం 36 కోట్లు

మరి అదే జగన్ మోహన్ రెడ్డి గారు కొత్తగా తీసుకొచ్చిన గ్రామ వార్డ్ సచివాలయం వ్యవస్థ ద్వారా నింపిన ఒకటిన్నర లక్ష ఉద్యోగాలు, దాని వల్ల పడే భారం ఎంతో తెలుసా

ప్రస్తుతం వాళ్ళ జీతం 34500

ఒక్కొక్కరికి సంవత్సరానికి 34500×12=414000



6200 కోట్లు

గ్రూప్ 1 వల్ల బాగుపడేది ఎవరు ?

95 శాతం ఉద్యోగం చేసేవాళ్ళు, ధనిక వర్గాలు మాత్రమే, పేద కుటుంబం నుండి వచ్చిన వాళ్లు 5 శాతం కూడా వుండరు

మరి అదే సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చి ఇంత మందికి ఉద్యోగాలు ఇచ్చి, పేదరికం, నిరుద్యోగం తగ్గించిన వ్యవస్థ గొప్పదే కదా. దీని వల్ల బాగుపడింది ఎవరు? నిరుద్యోగులు, పేద వర్గాలకు చెందిన వాళ్ళే కదా.

దేశ చరిత్రలో ఒకేసారి 6200 కోట్లు భరించే శాశ్వత ఉద్యోగాలు ఇచ్చిన ముఖ్యమంత్రి లేనే లేడు. అలాగే సచివాలయం తో అనుసంధానం అయ్యి వున్న వాలంటీర్ వ్యవస్థ. దాని ఖర్చు 2000 కోట్లు. మొత్తం కలిపితే దాదాపు 8500 కోట్లు.

ఇలాంటిది చరిత్రలో ఎప్పుడు జరగలేదు. భవిష్యత్తులో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా నిరుద్యోగం మీద గ్రామీణ ప్రాంతాల మీద ప్రేమ చూపించే నాయకుడు రాడు, రాలేరు కూడా. అది ఒక్క జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే.

ఈ ఉద్యోగం లో చేరక ముందు వీళ్ళు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ లో భాగం కాదు. వాళ్లే ఇంకొకరి మీద ఆధారపడి బ్రతికే వాళ్లు. ఈ రోజు they are part and parcel of state economy. తమను చుస్కుంటూ కుటుంబాన్ని చూసుకుంటున్నారు. తమ ఊరి జనాలకు మంచి చేయగలుగుతున్నారు.

True Decentralisation

నిజమైన గ్రామ స్వరాజ్యం.

నోట్ : ఏ ప్రభుత్వం అయిన కూడా గత 75 ఏండ్లు వెనక్కి చూసుకుంటే 5 ఏండ్లు పాలనలో ఇచ్చిన గ్రూప్ 1 ఉద్యోగాలు 200 కూడా లేవు. ఒక నోటిఫికేషన్ లో ఉద్యోగాలు ఇచ్చి ఇంకో నోటిఫికేషన్ ఎన్నికలకు ముందు ఇచ్చి వెళ్ళిపోతారు. అలాగే గ్రూప్ 2 ఉద్యోగాలు కూడా 1000 కి మించి ఇవ్వలేదు. ఎలా చూసినా 1200 పోస్ట్ లు మాత్రమే 5 యేండ్ల పాలనలో ఇచ్చే వాళ్లు. ఇందులో దాదాపు జనాలు ఏదో ఒక ఉద్యోగం వున్న వాళ్ళే.

Nobody dare to take that much economic burden of employment previously. Only Jagan Mohan Reddy did this. And made youth part of economic cycle.

rajproton
Автор

నిప్పుకి చెద ప‌ట్ట‌దు. నిప్పులాంటి చంద్ర‌బాబు గారికి అవినీతి మ‌ర‌క అంటించ‌లేరు.

RajuKumar-sej
Автор

పట్టు పట్టూ.. ఓట్ల కోసం కోటి పాట్లు. తుగ్లక్

regotinarasimha